- Log in to post comments
హుదుద్ భాదితుల సహాయార్ధం గుంటూరు ఒంగోలు మరియు విజయవాడలోని పలు ప్రదేశాలలో, వివిధ కళాశాల ఇంజనీరింగ్ విద్యార్ధులు తాము స్వయంగా తయారు చేసిన స్వేచ్చ తెలుగు కంప్యూటర్ కార్యాచరణ వ్యవస్థను ప్రదర్శనకు మరియు అమ్మకానికి పెట్టారు. దీని ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును హుదుద్ భాదితుల సహాయార్ధం వినియోగించనున్నారు. దీనికి ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుంది.